హూస్టన్: అంతరిక్షంలో ఉన్న భారత్-అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ ఇక తనకు ఇష్టమైన వెనీలా హిమక్రీమ్లను ఇష్టంగా ఆరగించవచ్చు. ఎందుకంటే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో ఉన్న ముగ్గురు వ్యోమగాములకు అవసరమైన, ప్రీతిపాత్రమైన ఆహార పదార్థాలను నాసా అక్కడికి పంపిస్తోంది. ఇందుకోసం తొలి సారి ఫ్లోరిడాలోని కేప్కెనరావెల్ స్థావరం నుంచి స్పేస్-ఎక్స్ ఫాల్కన్ 9 అనే రాకెట్ను ఆది వారం రాత్రి ప్రయోగించింది. ఇందులో వ్యోమగాముల మనుగడకు అవసరమైన ఆహార పదార్థాల్ని పంపించారు.
No comments:
Post a Comment