Governor |
విమానరంగంలో హైదరాబాద్కు ప్రత్యేక స్థానం ఉందని అయితే టెక్నాలజీ పరంగా
డెవలప్ కావాల్సిన అవసరం ఉందని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ అన్నారు. బుధవారం
ఉదయం బేగంపేట విమానాశ్రయంలో అంతర్జాతీయ విమాన ప్రదర్శనను గవర్నర్, కేంద్రం
మంత్రి అజిత్సింగ్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ అత్యాధునిక టెక్నాలజీలో మన దేశం వెనకబడి
ఉందని, ఇలాంటి ప్రదర్శనలతో మనదేశానికి గుర్తింపు వస్తుందని ఆయన ఆశాభావం
వ్యక్తం చేశారు. రాజీవ్ గాంధీ ఎయిర్పోర్టు దేశానికే తలమానికమని ఆయన
కొనియాడారు. మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని గవర్నర్