Thursday, October 11, 2012

మరో 2 మినీ పాస్‌పోర్టు కేంద్రాలు!

రాష్ట్రంలో మరో రెండు మినీ పాస్‌పోర్టు సేవా కేంద్రాలను నెలకొల్పనున్నట్టు సికింద్రాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి డాక్టర్ శ్రీకర్‌రెడ్డి వెల్లడించారు. కరీంనగర్, భీమవరంలలో 4 నెలల్లోనే వీటిని అందుబాటులోకి తెస్తామన్నారు. ఆధార్‌కార్డు అమలులోకి వస్తే పాస్‌పోర్టు జారీ ప్రక్రియ మరింత సులభతరమవుతుందని చెప్పారు.

No comments: